బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి: కాంగ్రెస్ నాయకుల డిమాండ్..
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి: కాంగ్రెస్ నాయకుల డిమాండ్..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్: దోమకొండ..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. ప్రధాన డిమాండ్లు..పదవికి రాజీనామా: నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే తన మంత్రి పదవి నుండి వైదొలగాలి. పోక్సో కేసు నమోదు: బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి,వెంటనే అరెస్టు చేయాలి.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పాల్గొన్న వారిలో ముఖ్యులు:ఆశబోయిన శ్రీనివాస్ (మండల కాంగ్రెస్ అధ్యక్షుడు)ఐరేని నర్సయ్య (సర్పంచ్) అనంతరెడ్డి (మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు)సీతారాం మధు (గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు)గోపాల్ రెడ్డి(ఏఎంసీ డైరెక్టర్) వీరితో పాటు నత్తి సంజీవ్,తీగల తిరుమల గౌడ్, పోగులు సాయిలు, నర్సారెడ్డి,శంకర్ రెడ్డి, సిద్ధారెడ్డి, నల్లపు శ్రీనివాస్, కొండ ఆంజనేయులు, నయీమ్, సుధాకర్, మల్లేశం, రాజు, నరేష్, ఈశ్వర్ గౌడ్, నర్సింలు, నరేష్ రెడ్డి, మమ్మద్, బాల్ రాజు, బత్తిని సిద్ధరాములు, కలీం, పెంటయ్య, సాకలి నరేష్,రవి తదితర నాయకులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని తమ గళాన్ని వినిపించారు.