కామారెడ్డి
జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన బాన్సువాడ నూతన ఆర్డీఓ....
SRS NEWS DESK
13 May 2026, 05:45 AM
14
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన బాన్సువాడ కొత్త ఆర్డీఓ....
ఎస్ ఆర్ ఎస్ న్యూస్: కామారెడ్డి జిల్లా...
బాన్సువాడ నూతన రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)గా ఏ. రవీందర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కలెక్టర్కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ పరిధిలోని పరిపాలనాంశాలు,అభివృద్ధి పనులగురించి కలెక్టర్తో స్వల్పంగాచర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలోనూ,డివిజన్ అభివృద్ధిలోనూ తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.