హైదరాబాద్
రేపటి బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలి :తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి..
Srinivas sriramoji
17 Oct 2025, 01:06 PM
33

*రేపటి బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలి...
బంద్ పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు...
పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి...
బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి...
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి